25.2 C
Hyderabad
January 21, 2025 13: 46 PM
Slider క్రీడలు

కడపలో స్టేట్ లెవెల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్

#chess

రాష్ట్ర ఓపెన్ చెస్ టోర్నమెంట్ ను కడప జగతి మాంటిస్సోరీ ఇంటర్నేషనల్ స్కూల్ లో నిర్వహిస్తున్నామని విద్యాసంస్థల ఛైర్మన్ లేవాకు నితిశ్ అన్నారు. కడప నగరం లో జరిగే ఈ ఓపెన్ చెస్ టోర్నమెంట్ లో మొత్తం  లక్ష రూపాయలు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుందని, వివిధ జిల్లాల నుంచి చెస్ పోటీల్లో పాల్గొనడానికి కడప కు వచ్చారన్నారు. విద్యాసంస్థల ఛైర్మన్ నితిశ్ మీడియా తో మాట్లాడుతూ ఆల్ కడప చెస్ అసోసియేషన్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ సహకారం తో చెస్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే జగతి ఇంటర్నేషనల్ స్కూల్ నూతనంగా ఈ ఏడాది ప్రారంభించిన మాంటిస్సోరీ సిలబస్ ను విద్యార్థి , విద్యార్థినులకు నేర్పిస్తామన్నారు. అన్నీ స్కూల్ లలో లాగా విద్య ను కష్టంగా కాకుండా ఇష్టంగా చదువుకునేందుకు వీలుగా అన్నీ వసతులు కల్పిస్తామన్నారు.

Related posts

హరితహారం నర్సరీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

Satyam NEWS

ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

mamatha

25 నుంచి తెలంగాణా ప్రీమియర్‌ గోల్ఫ్‌ లీగ్‌ సీజన్‌ 2 ప్రారంభం

Satyam NEWS

Leave a Comment