పిచ్చి కుక్కల దాడితో ఒక బాలుడు చావుబతుకుల్లో ఉన్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపాల్లి లో ఈ దుర్ఘటన జరిగింది.
తొమ్మిదేళ్ళ బాలుడు అక్షిత్ పై కుక్కల దాడి చేయగా అతనికి తీవ్రంగా గాయలు అయ్యాయి. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు.