33.7 C
Hyderabad
April 29, 2024 01: 48 AM
Slider ఖమ్మం

ఏకాగ్రతతో చదివి ఉన్నతంగా ఎదగాలి

#Madhusudan Naik

ఏకాగ్రతతో చదివి ఉన్నతంగా ఎదగాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. అదనపు కలెక్టర్ ఎన్.ఎస్.పి. కాలని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో పిల్లల సంఖ్య, హాజరు గురించి ఆడిగి తెలుసుకున్నారు. పిల్లలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందినది లేనిది అడిగి తెలుసుకున్నారు.

ఉపాధ్యాయునిలా పిల్లలకు క్లాస్ తీసుకున్నారు. చదువు ఎంతో ముఖ్యమని, చదువుతో సమాజంలో గౌరవించబడతారని ఆయన అన్నారు. నచ్చిన సబ్జెక్టును ఎంచుకొని, దృఢ సంకల్పంతో రాణించాలన్నారు. మన ముందు ఉన్నత లక్ష్యం ఏర్పరచుకొని, లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని పిల్లలకు ఉద్భోదించారు.

Related posts

మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతాం

Satyam NEWS

మొక్క జొన్న రైతుల మహా ధర్నా ఉద్రిక్తం

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ రాజధాని మూడు ముక్కలు

Satyam NEWS

Leave a Comment