26.7 C
Hyderabad
May 3, 2024 09: 47 AM
Slider ముఖ్యంశాలు

వివేకానంద హత్య కేసులో మరో కీలక మలుపు

#ysvivekanandareddysmall

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. వివేకా కుమార్తె సునీతరెడ్డి ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణను సుప్రీం పర్యవేక్షణలో జరగాలని ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. ఈమేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐని ప్రతివాదులుగా చేర్చారు. ‘‘సీబీఐ విచారణలో ఎలాంటి పురోగతి లేదు. నిందితులే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్నారు’’ అని పిటిషన్‌లో సునీతరెడ్డి పేర్కొన్నారు. సీబీఐ అధికారులనే బెదిరించడం, వారిపైనే తిరిగి కేసులు పెట్టడం జరుగుతున్నది.

Related posts

పోరాటాలు లేకుండానే గిరిపుత్రుల హామీలన్నీ పూర్తి చేసాం

Satyam NEWS

ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

Satyam NEWS

గండి వీరాంజనేయ స్వామి మూల విరాట్టు దర్శనం ఈ నెల 27 వరకే..!!

Satyam NEWS

Leave a Comment