పంచాయితీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రాధమిక సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై నేడు జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం విచారణ జరిపింది.
రాష్ట్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు అంగీకరించలేదు.