40.2 C
Hyderabad
April 28, 2024 17: 50 PM
Slider ప్రత్యేకం

పంచాయితీ ఎన్నికలపై జగన్ ప్రభుత్వ పిటిషన్ కొట్టేసిన సుప్రీం

#CM Jagan

పంచాయితీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రాధమిక సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై నేడు జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం విచారణ జరిపింది.

రాష్ట్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు అంగీకరించలేదు.

Related posts

ఎమోషనల్ ఎంటర్ టైనర్ “డియర్ మేఘ” మిస్ కావొద్దు

Satyam NEWS

రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న దుష్ట చతుష్టయం

Satyam NEWS

నివాళి : రత్న ప్రభాకర్ రెడ్డి ఆశయాలు నెరవేరుస్తాం

Satyam NEWS

Leave a Comment