అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం లో స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం ఐదు సంవత్సరాల ఐదు రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా స్వచ్ఛ సుందర చల్లపల్లి రథసారథులు డాక్టర్ డి ఆర్ కె ప్రసాద్ పద్మావతి దంపతులు ఈరోజు భారీ ర్యాలీ తో ఆనంద వేడుకలను జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి గా అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు రమేష్ బాబు ,డాక్టర్ గురవారెడ్డి , పాటల రచయిత చంద్రబోస్, తదితరులు పాల్గొన్నారు.