సీబీఐ దర్యాప్తు జరుగుతుండగా ఎల్లో మీడియా లో అసత్య కథనాలు ప్రచురిస్తూ వైఎస్ అవినాష్ రెడ్డి పై దుష్ప్రచారం చేస్తున్నారని అవినాష్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కడప నగరంలో...
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ అమరవరం గ్రామంలో ఆదివారం ఆంధ్రజ్యోతి రిపోర్టర్,సాహితీ రత్న బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత కోలా నాగేశ్వరరావును జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి ఆధ్వర్యంలో శాలువ,పూల బొకేతో ఘనంగా సన్మానించారు. ఈ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రేమగా చూసుకునే ఆయన చెల్లెలు వై ఎస్ షర్మిల ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కు ఇంటర్వ్యూ ఇవ్వడం ఏమిటి? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ...
‘‘రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన వారందరూ జగన్ కంటే షర్మిల ఎక్కువ మొండి అని చెబుతున్నారు. ఆమె ఒక నిర్ణయానికి వస్తే మార్చడం ఎవరితరంకాదని వారంటున్నారు’’ జనవరి 24వ తేదీన ఆంధ్రజ్యోతి ప్రచురించిన...
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్ట దెబ్బతినే విధంగా తప్పుడు కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికపై టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్ల పరువునష్టం దావా వేయాలని నిర్ణయించింది....