మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు...
ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం ప్రారంభమై ఆరు నెలలు పూర్తయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా మోడీ విధానాలను నిరసిస్తూ అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బ్లాక్ డే పిలుపును శ్రీకాకుళం జిల్లా...
సంయుక్త కిసాన్ మోర్చా(SKM) ఆధ్వర్యంలో INTUC తో పాటుగా 10 కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు భారత ప్రజాస్వామ్యంలో 26 మే 2021 ని బ్లాక్ డే గా పాటించాలని నిర్ణయించాయని INTUC...