ఆంధ్రప్రదేశ్ లో పర్యవేక్షణ లోపం కారణంగానే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని త్రిదండి చిన్నజీయ్యర్ స్వామి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో దేవాదాయశాఖ ఆధీనంలో 4లక్షల 60వేల ఎకరాల భూమి ఉందని, అయితే ఆలయాల...
రామతీర్థం నీలాచలం కొండపైకి త్రిదండి చినజీయర్ స్వామి వెళ్లారు. గత నెల 28న రామతీర్థం నీలాచలం కొండపై రాములోరి విగ్రహ శిరస్సు ఖండన జరిగిన సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తు ను సీఐడీ నుంచీ...
అవసరార్థులకు సేవచేయటమే నిజమైన మాధవ సేవ అని త్రిదండి చినజీయర్ స్వామీజీ అన్నారు. గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ వారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి చిన్న జీయర్ స్వామీజీ విచ్చేశారు. జీయర్ స్వామీజీ...
మాతృవియోగంలో ఉన్న శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి నేడు పరిమర్శించారు. శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్ శివారులో ఉన్న శ్రీరామనగరానికి స్వయంగా వెళ్ళి పరామర్శించారు....
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని శ్రీ విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో విజయకీలాద్రి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి 60 అడుగుల విగ్రహ శంకుస్థాపన కార్యక్రమాన్ని చిన్న జీయర్ స్వామి, అహోబిల జీయర్ స్వామి వార్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో...