(సత్యం న్యూస్ ప్రత్యేకం) మార్చి 24,2020.. …2.9 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక పరిపుష్టిని ఫణంగా పెట్టి 130 కోట్ల ప్రజలను ఇంటికి పరిమితం చేసి భారత ప్రభుత్వం సాహస నిర్ణయం తీసుకుంది. రోడ్, రైలు,...
సీల్ ఓపెన్: అమ్మేవాడికి లక్కు తాగేవాడికి కిక్కు శీర్షికతో సత్యం న్యూస్ పోస్టు చేసిన వార్తతో ఒక్క సారిగా ఎక్సయిజ్ అధికారులకు కిక్కు దిగినట్లు కనిపిస్తున్నది. కొమరం భీం జిల్లా పెంచికల్ పేట్ మండలంలోని...
పప్పు దినుసుల ధరల పట్ల వినియోగ దారులు అప్రమత్తంగా ఉండాలని ద హైదరాబాద్ దాల్ మిల్స్ మార్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షడు వినోద్ కుమార్ కిమ్త్, ప్రదాన కార్యదర్శి సంజయ్ మిత్తల్, ఉపాద్యక్షులు రాజేందర్ అగ్రవాల్,...
కరోనా లాక్ డౌన్ తో మందు షాపులు బంద్ అయ్యాయి. మరి ఎలా? తాగేవాడు ఏం చేయాలి? అమ్మేవాడు ఏం చేయాలి? అందుకే కొమురం భీం జిల్లా పెంచికల్పేట్ మండలంలోని వైన్ షాపుల వాళ్లు...
కరోనా మహమ్మారిపై జరుపుతున్న పోరాటంలో భాగంగా దేశంలో విధించిన లాక్ డౌన్ ను పొడిగించేందుకే మెజారిటీ ముఖ్యమంత్రులు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి పై నెలకొన్న పరిస్థితులు, మహమ్మారి...
కరోనా నియంత్రణ కోసం లాక్డౌన్ అమలవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న మున్సిపల్ సిబ్బంది సేవలు అమోఘమని బౌద్ద నగర్ కార్పొరేటర్ దయానంద్ గౌడ్ అన్నారు. తెలంగాణ పద్మశాలి...
కరోనా వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ సమయంలో కూడా అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనివారికి సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన నేడు టీ, బిస్కెట్లు అందచేశారు....
లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద వారికి సహాయం చేసే ఉద్దేశ్యంతో కల్వకుర్తి పట్టణంలో శ్రీ భక్త మార్కండేయ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ జరిగింది. పద్మశాలి సంఘం అధ్యక్షుడు నాగుల...