కార్పొరేట్, బీజీపీ మతోన్మాద విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం అధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్రలో భాగంగా ఖమ్మం నగరం గాంధీ చౌక్ సెంటర్ లో జరిగిన బహిరంగ సభలో బిఆర్ఎస్ పార్టీ తరుపున రాష్ట్ర...
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో పీడీఎఫ్ సహకారంతోనే టీడీపీ మూడు చోట్ల గెలుపొందింది. అయితే టీచర్స్ ఎమ్మెల్సీలో మాత్రం ఒప్పందం ప్రకారం టీడీపీ ఏ మాత్రం సహకరించలేదని సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పట్టభద్రుల స్థానాల్లో...
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధులు, సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎం.ఎల్.ఎ. కొండపల్లి లక్ష్మినర్సింహారావు (కె.ఎల్.) ఎన్నటికీ ఆదర్శప్రాయుడని, ఆయన ఆశయ సాధనలో నడవడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అని సిపిఎం జిల్లా...
గత రెండు రోజులుగా గాలి వానలు, అకాల వర్షాలకు, జిల్లాలో వ్యవసాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొక్కజొన్న, మిరప, వరి ,మామిడి పంటలు వేసిన రైతులు బాగా నష్టపోయారని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా...
అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, సొంత జాగా ఉన్నవారికి ఐదు లక్షల రూపాయల రుణం ఇవ్వాలని స్థానిక సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు....
సామాన్యులపై మళ్ళీ పెను భారం పడిరదని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. ఖమ్మం నగరంలోని సరిత క్లినిక్ సెంటర్ వద్ద పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ సిపిఎం జిల్లా...
జిల్లాలోని 2.54 లక్షల ఎకరాల ఆయకట్టుకు అందాల్సిన సాగర్ జలాలను సమృద్ధిగా ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కోరారు. స్థానిక మంచి కంటి సమావేశ మందిరంలో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత...
బిజెపి ప్రమాదం ముంచుకొస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నూతన ఆర్థిక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తూ ప్రభుత్వ రంగ కంపెనీలను ప్రైవేటుకు ధారా దత్తం చేస్తుందని ధ్వజమెత్తారు. బిజెపి...
సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఈనెల 27వ తేది సోమవారం ఉదయం 10 గంటలకు, ఖమ్మం నగరంలోని యన్.ఎస్.పి.క్యాంప్ లో గల మంచికంటి హల్ నందు జరుగుతుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి...
ప్రతికూల పరిస్థితుల్లోనూ కమ్యూనిస్టు పార్టీని నిర్మించాలనీ, ఆ సిద్ధాంతానికి చివరిదాకా కట్టుబడి ఉండాలనీ సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం సుందరయ్య భవనంలో జరిగిన రెడ్ బుక్స్డే కార్యక్రమంలో సీపీఎం జిల్లా...