29.7 C
Hyderabad
May 4, 2024 05: 34 AM

Tag : CPM

Slider నల్గొండ

మేడే అమరవీరుల స్ఫూర్తితో ప్రజా పోరాటాలు నిర్వహించాలి: సిపిఎం

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండలం కరక్కాయల గూడెం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం సందర్భంగా సిపిఎం  సీనియర్ నాయకుడు చింతకుంట్ల వీరయ్య జండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా...
Slider ఖమ్మం

ధరల పెరుగుదలను నిరసిస్తూ నిరసన

Sub Editor 2
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యజనం పై కక్ష గట్టినట్టు గా అన్ని రకాల వస్తువుల ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సిపిఎం ఖమ్మం  కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గాంధీ చౌక్ సెంటర్లో...
Slider నిజామాబాద్

బీడీ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన

Satyam NEWS
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేంద్రంలోని చార్బాయ్ బీడీ కార్మికులకు ఇల్లా స్థలం, డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని CPM జుక్కల్ జోన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్బంగా జుక్కల్ నియోజకవర్గం కార్యదర్శి...
Slider హైదరాబాద్

మూసీ అంచును మూసేస్తున్న కబ్జాదారులు

Satyam NEWS
అంబర్ పేట్ నియోజకవర్గంలో మూసీనది అంచున మూసారాంబాగ్ నుండి రామంతాపూర్ వరకు వందల ఎకరాల స్థలాలను భూకబ్జాదారులు మట్టిని నింపి కబ్జాలు చేస్తున్నారని వారిపై కేసులు పెట్టి శిక్షించాలని సిపిఎం డిమాండ్ చేసింది. కబ్జాదారుల...
Slider నిజామాబాద్

నూతన రెవిన్యూ చట్టంలో లోపాలున్నాయి

Satyam NEWS
సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన నూతన రెవిన్యూ చట్టాన్ని సీపీఎం పార్టీ తరపున స్వాగతిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. చట్టంలో కొన్ని లోపాలున్నాయని తమ్మినేని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కౌలు...
Slider వరంగల్

పేదలపై ఎల్ ఆర్ ఎస్ పేరుతో భారం మోపొద్దు

Satyam NEWS
బడుగు బలహీన వర్గాల పేదలపై ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ ఆర్ ఎస్) పేరుతో భారం వెయ్యొద్దు అని సిపిఎం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కార్యదర్శి బాణాల రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు....
Slider వరంగల్

కొత్త రెవెన్యూ చట్టాన్ని, ఎల్ఆర్ఎస్ ను వ్యతిరేకించండి

Satyam NEWS
సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొత్త రెవెన్యూ చట్టం, ఎల్ఆర్ఎస్ పేరుతో రైతులపై అధిక ఫీజులు భారాన్ని వ్యతిరేకిస్తూ ములుగు తాసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం...
Slider నల్గొండ

విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి

Satyam NEWS
విద్యుత్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని CPM జిల్లా నాయకులు జిట్ట నగేష్,అవిశెట్టి శంకరయ్య లు డిమాండ్ చేశారు. ఆదివారం నాడు  చిట్యాల మండల కేంద్రంలో CPM ఆధ్వర్యంలో ప్రభుత్వ సంస్కరణలను నిరసిస్తూ...
Slider నల్గొండ

గోపాలపురంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభ

Satyam NEWS
భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత సిపిఎం పార్టీ జాతీయ మొట్టమొదటి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం గోపాలపురం గ్రామంలో ఘనంగా జరిగింది. సిపిఎం పార్టీ...