ఆంధ్రప్రదేశ్ లో ఎండ తీవ్రత మరింత ప్రభావం చూపనుంది. ఉత్తర భారత దేశం నుంచి వీస్తున్న పొడిగాలుల సంఖ్య పెరగడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు 46 డిగ్రీలు అంతకు మించి నమోదవ్వనుంది. ముఖ్యంగా...
ఐఎండి సూచనల ప్రకారం రాబోవు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి, డీహైడ్రేట్...
తెలుగు రాష్ట్రాలలో ఎండలు మరింత తీవ్రతరం అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో వడగాలులు మరింత తీవ్రతరం అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణం...
రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏప్రిల్ నెల ఇంకా ప్రారంభం కాకముందే…పట్టపగలే ప్రతీ ఒక్కరికీ చుక్కలు చూపిస్తున్నాడు…సూరిబాబు. తాజాగా రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ…113 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని..అతి జాగ్రత్రగా ఆయా మండలాల...