దేశంలో 75 ఏళ్ల లోక్సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల సందర్బంగా అత్యధిక మొత్తంలో రూ.4,650 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకొని ఈసీఐ రికార్డు నెలకొల్పింది. 18వ లోక్సభ...
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తూ నిన్న కేంద్ర ఎన్నికల...
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్ జారీ చేసింది. 2020 జనవరి 15 వరకు ఓటర్ల నమోదు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఓటర్ల నమోదుతోపాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ...