ఛత్తీస్గఢ్లో నలుగురు మావోయిస్టులు హతం
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని జగర్గుండా ఏరియాలో అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు సంభవించాయి. ఈ ఎదరుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ పి సుందర్...