జిల్లా సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు గ్రామంలో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు మంత్రి...
ఖమ్మం నగరంలో పలు డివిజన్ లలో రూ.2.10 కోట్లతో పలు అభివృద్ది పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.ఖమ్మం నగరం 18వ డివిజన్ శ్రీరాం నగర్ రోడ్...
వైఖానసం ఆగమ శాస్త్రం ప్రకారం… కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణ పనుల శంకుస్థాపనకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. గత సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో భూకర్షణం...
అంబర్ పేట డివిజన్ ప్రేమ్ నగర్ లో 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్...
వనపర్తి జిల్లా కేంద్రానికి దూరంగా,గుట్టల మధ్య రియల్ ఎస్టేట్ వెంచర్ కు సమీపంలో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేశారు. కానీ ప్రజలకు సౌకర్యం,రక్షణ ఉండదు.కానీ రియల్ వ్యాపారులకు మేలు జరుగుతుంది.ఆ...