భారత ఉపరాష్ట్రపతి యం. వెంకయ్య నాయుడు రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి విచ్చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఉప రాష్ట్రపతి కి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్...
గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు ఉన్నారు. గల్ఫ్ నుంచి వస్తున్న విమానానికి ఈ ఘోర ప్రమాదం జరగడంతో ఒక్క...
గన్నవరం విమానాశ్రయం లో కొత్తగా నిర్మించిన రన్ వే, ఇతర అభివృద్ధి పనులను అధికారుల బృందంతో కలిసి కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ నేడు పరిశీలించారు. రూ.470 కోట్లతో ఆధునాతన సాంకేతిక...
దేశంలోని అన్ని విమానాశ్రయాలకన్నా ఒక రోజు ఆలశ్యంగా తెరచుకున్న గన్నవరం విమానాశ్రయం నేడు ప్రయాణీకులతో సందడిగా మారింది. గన్నవరం నుండి బెంగళూరు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. కరోనా వైరస్ కారణంగా...