ఎలక్టోరోల్ సంబంధ డోర్ టు డోర్ సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లో ఆర్.ఓ.లు, తహసీల్దార్లు, బూత్ లెవల్ సూపర్వైజర్ లతో సర్వే ప్రక్రియ...
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 9న సంక్షేమ దినోత్సవం రోజున ఇండ్ల స్థలం లేని నిరుపేదలకు భూపంపిణీ కి చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్...
ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ పాత కలెక్టరేట్ లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు చేపడుతున్న పునర్నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో...
సింగరేణి మైనింగ్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలిసి అధికారులతో మైనింగ్...
ధాన్యం, మొక్కజొన్న సేకరణలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు, మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లతో, కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,...
జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో అధికారులతో ఎస్డీఎఫ్, సిడిపి, డిఎంఎఫ్టి, సీఎం ఆన్స్యూరెన్స్ నిధులతో చేపడుతున్న పనుల పురోగతిపై...
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పేర్కొన్నారు. ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని స్వయం సహాయక సంఘాల...
ధాన్యo సేకరణలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో ఏర్పాటుచేసిన ధాన్య సేకరణ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఇంతవరకు ఎంత మేర ధాన్యం,...
స్థానిక ఖిల్లా లోని జాఫర్ బావిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ జాఫర్ బావి పూడికతీత పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఖిల్లా...
రైతులు పండించిన ధాన్యం చివరి గింజ కొనుగోలు చేస్తామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 230 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇప్పటి...