గత ప్రభుత్వాలు పట్టాలు ఇస్తే నేటి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తోందని బిసి సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు....
రైతుల అధీనంలో ఉన్న భూములను హై కోర్టుస్టే ఇచ్చినా స్థానిక రెవెన్యూ అధికారి లెక్క చేయకుండా, స్టే తెచ్చిన రైతును పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఇండ్ల పట్టాలు ఇవ్వడం పై రైతులు ఆవేదన వ్యక్తంచేశారు....
ఈనెల 30న జిల్లాలో జరిగే రాష్ట్ర సీఎం జగన్ పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపు ఇచ్చారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని మూడు...
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించాలని ఒక మంచి ఆలోచనతో పథకాన్ని రూపొందించింది. అయితే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కొనసాగకుండా గుంటూరు జిల్లా నకరికల్లు గ్రామ రెవెన్యూ అధికారి...
ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఉన్న స్థలాలు ఊడబెరుక్కుంటున్నది వైసీపీ ప్రభుత్వం. ఇదేం న్యాయం అని ప్రశ్నిస్తున్నారు కడప పట్టణంలో చిన్న చౌకు గ్రామ పొలంలోని సబ్ జైలు వెనుకభాగంలో ఉన్న భూ యజమానులు....