అష్టాదశ శక్తి పీఠాలు ఐదవ శక్తిపీఠమైన అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో జనవరి 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరిగే జోగులాంబ దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలపై శుక్రవారం...
అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన అలంపురం జోగుళాంబ అమ్మవారి ఆలయానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. ఈ మేరకు గురువారం జోగులాంబ దేవస్థానం నుండి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ,ఈవో పురేందర్ కుమార్,...
తెలంగాణలో కేసీఆర్ పాలనను తరిమికొట్టేదాకా ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లాలో అమ్మవారి టెంపుల్ పూజలు చేసిన అనంతరం రాష్ట్ర...
దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలలో అయిదవ శక్తిపీఠం, తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక శక్తి పీఠం అలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయాల ఈ ఓ గా పురంధర్ కుమార్ నియమితులయ్యారు. హైదరాబాద్ లోని ఎల్బీనగర్...
హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి TRS పార్టీ తరపున MLC అభ్యర్థి గా బరిలో నిలిచిన సురభి వాణీదేవి నేడు గద్వాల జోగులాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు...