పోలీసులు ఎన్ని రకాలుగా హెచ్చరికలు జారీ చేసినా ప్రజలు మారడం లేదు. అందుకే పెంట్ల వెల్లి ఎసై ఎం.శ్రీనివాసులు పోలీస్ శాఖ పద్ధతిలో కొందరికి ట్రీట్మెంట్ ఇచ్చారు. శనివారం పెంట్ల వెల్లి మండల ప్రాంతంలోని...
కొల్లాపూర్ కి ఆనుకొని ఉన్న కర్నూల్ జిల్లాలో కరోనా వైరస్ కేసులు ఎక్కువ నమోదు అవుతున్నందున కృష్ణానది ఒడ్డున పూర్తి స్థాయి పహారాకు పోలీసు పికెట్ లు ఏర్పాటు చేశామని కొల్లాపూర్ సిఐ బి.వెంకట్...
దారుణ హత్యకు గురైన జస్టిస్ ఫర్ దిశ అస్తికలను ఆమె తండ్రి, కుటుంబ సభ్యులు నేడు కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. ముందుగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలుక ఇటిక్యాల మండలం బీచుపల్లి...