23.2 C
Hyderabad
May 7, 2024 22: 00 PM

Tag : Krishna River

Slider ఆధ్యాత్మికం

అమరావతిలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS
మహశివరాత్రి సందర్భంగా అమరావతిలో అమరేశ్వరాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. మహశివరాత్రి బ్రహ్మోత్సవాలు బాలాచాముండికా సమేత అమరేశ్వరాలయంలో ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. మహాశివరాత్రి పుణ్య ఘడియలు రావడంతో తెల్లవారుఝామునుండి స్వామివారిని భక్తులు పెద్దఎత్తు దర్శించుకుంటున్నారు. కృష్ణానదిలో...
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ ప్రాంత కృష్ణానది పడవ యజమానులకు పోలీస్ హెచ్చరిక

Satyam NEWS
ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో  కొల్లాపూర్ మండలం  సింగవట్నం గ్రామ  శ్రీలక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు  ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అదేవిధంగా  ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు ఆంధ్ర ప్రదేశ్ ...
Slider ఆధ్యాత్మికం

మళ్లీ కృష్ణమ్మకు హారతులు ప్రారంభం

Satyam NEWS
విజయవాడ దుర్గాఘాట్‌లో కృష్ణ‌మ్మ‌కు న‌దీ హార‌తులు పునఃప్రారంభం అయ్యాయి. రుత్వికులు నేటి సాయంత్రం కృష్ణాన‌దికి హార‌తులు స‌మ‌ర్పించారు. ఈ కార్యక్రమానికి పాల‌క‌మండ‌లి ఛైర్మ‌న్ పైలా సోమినాయుడు, ఈవో ఎం.వి.సురేష్‌బాబు తదితరులు కూడా హాజరయ్యారు. ఇక‌పై...
Slider ముఖ్యంశాలు

నీటి అన్యాయంపై నోరు మెదపని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి

Satyam NEWS
కృష్ణ నది నీటిలో తెలంగాణ కు అన్యాయం జరుగుతున్నదని, తెలంగాణ వాటా వినియోగించుకోవడానికి తక్షణమే వెల్టూర్- గుoదిమళ్ళ  బ్యారేజ్ నిర్మించాలని వెల్టూరు- గుoదిమళ్ళ సాధన సమితి నాయకులు మదాసి కురువ పెద్ద మల్లయ్య, పెరుమాళ్ళ...
Slider ప్రత్యేకం

కృష్ణా నదిలో పుట్టి మునక తో నలుగురు గల్లంతు

Satyam NEWS
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పంచదేవపహాడ్ నుంచి కర్ణాటకలోని కురువపురం వెళ్తున్న పుట్టి కృష్ణా నదిలో మునిగింది. పుట్టి లో పదిహేను మంది ఉన్నట్లు సమాచారం. 11 క్షేమంగా కర్ణాటక వైపు చేరుకొనగా… ముగ్గురు...
Slider కృష్ణ

ప్రకాశం బ్యారేజి 70 గేట్లు ఎత్తేసిన అధికారులు

Satyam NEWS
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి క్షణ క్షణానికి పెరుగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద పోటెత్తుతున్నది. వరద నీరు ఉధృతంగా వస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు...
Slider ముఖ్యంశాలు

బిర బిరా కృష్ణమ్మా పరుగులిడుతుంటేను….

Satyam NEWS
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలకు నారాయణపూర్ డ్యాం నుంచి వరద నీటిని కిందికి వదులుతున్నారు. కర్ణాటకలోని నారాయణపుర జలాశయం నుంచి అధికారులు 45 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు....
Slider నల్గొండ

కృష్ణా నది జలాల అక్రమ వినియోగాన్ని ఏపీ ఆపాలి

Satyam NEWS
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జల దోపిడికి వ్యతిరేకంగా ఆయకట్టు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో లో రైతు సంఘం సమావేశం జరిగింది. జిల్లా నాయకులు పులి చింతల వెంకటరెడ్డి ఈ సమావేశానికి...
Slider ముఖ్యంశాలు

బర్నింగ్ ప్రాబ్లమ్: ఇసుకా ఇసుకా ఎంత దాకా వచ్చావ్?

Satyam NEWS
సిమెంటు ఇసుక ధరలు చుక్కల వైపు చూస్తుండటంతో ఇళ్లకు పునాదులు తీద్దామంటే జనం హడలిపోతున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఏపిలోని అన్ని ఇసుక రీచ్ లలో ఇసుక రవాణా అధికారికంగా నిలిపివేశారు. చాలా...
Slider ముఖ్యంశాలు

ఏపి ఏకపక్ష నిర్ణయంపై తెలంగాణ అభ్యంతరం

Satyam NEWS
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఎపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం...