అబ్దుల్లాపురం దళితులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి
కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ వెలుగోడు లోని అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన దళితుల పై జరిగినదాడికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని ప్రజా సంఘాలు కోరారు. కొందరు అగ్రకులస్తులు ఏకమై దళిత అంకరాజు...