33.7 C
Hyderabad
April 29, 2024 02: 50 AM

Tag : High Court of Andhra Pradesh

Slider ప్రత్యేకం

న్యాయ రాజధాని దిశగా వేగంగా అడుగులు వేస్తున్న జగన్

Satyam NEWS
అమరావతి నుంచి రాజధాని తరలించే ప్రక్రియపై మంకుపట్టుపట్టి ఉన్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు. మూడు రాజధానుల ప్రకటన చేసి ఏడాది గడిచినా పూచిక...
Slider ప్రత్యేకం

జగన్ సర్కార్ కు హైకోర్ట్ లో మరోసారి చేదు అనుభవం

Satyam NEWS
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) డాక్టర్ ఎన్.రమేష్‌కుమార్‌ కేంద్ర హోంశాఖ కు రాసిన లేఖ కు సంబంధించిన వ్యవహారంలో సీఐడి విచారణపై అమరావతి హైకోర్టు స్టే విధించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని...
Slider ఆంధ్రప్రదేశ్

జీవో కేవలం క్రిమినల్ చర్యలకు ఉద్దేశించింది కాదు

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించే వార్తా కథనాలను పత్రికల్లో ప్రచురించడం, ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 2430 ను సవాలు చేస్తూ హైకోర్టులో...
Slider ముఖ్యంశాలు

విశాఖ పోలీసులపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు

Satyam NEWS
కరోనా నివారణకు మాస్కులు అడిగిన కేసులో సస్పెండ్ అయిన నర్సీపట్నం ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ రావు కేసులో హైకోర్టు ఆదేశం మేరకు సీబీఐ పోలీసులు రంగంలోకి దిగారు. నర్సీపట్నం డాక్టర్‌ సుధాకర్‌ కేసు...
Slider ముఖ్యంశాలు

జడ్జీలను తిట్టిన మరో 44 మందికి నోటీసులు

Satyam NEWS
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మరో 44 మందికి నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర హైకోర్టు సుమోటోగా తీసుకున్న ఈ కేసులో ఇప్పటికే 49 మందికి నోటీసులు జారీ చేసిన...
Slider ప్రత్యేకం

హైకోర్టు నోటీసులు జారీ చేసిన 49 మంది పేర్లు ఇవి

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జీలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 49 మందికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. భారత రాజ్యంగంలోని 215 అధికారణం, 1971 కోర్టు ధిక్కరణ చట్టంలోని సెక్షన్ 10,11,12...
Slider ముఖ్యంశాలు

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ ఎత్తివేత

Satyam NEWS
సీనియర్ ఐపీఎస్‌ అధికారి ఎబీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సస్పెన్షన్‌ను సమర్థిస్తూ క్యాట్‌ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు పక్కన పెట్టింది. సస్పెన్షన్‌ కాలం నాటి జీతభత్యాలను చెల్లించాలని ప్రభుత్వానికి...
Slider ఆంధ్రప్రదేశ్

కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

Satyam NEWS
అమరావతి నుంచి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని అంశంపై పిటిషన్లు పెండింగ్ లో ఉన్న...
Slider గుంటూరు

హెడ్మాస్టర్ సస్పెన్షన్ ను రద్దు చేసిన ఏపి హైకోర్టు

Satyam NEWS
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దేవరకొండ ధనలక్ష్మిపై ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. చిలకలూరిపేట శాసన సభ్యురాలు రజనీ వాయిస్ రికార్డ్...
Slider కర్నూలు

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ఉద్యమంలో విభేదాలు

Satyam NEWS
కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో న్యాయవాదులు తోపులాటకు దిగారు. కోర్టులో విధుల బహిష్కరణ విషయంలో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. 62 రోజులుగా...