అమరావతి నుంచి రాజధాని తరలించే ప్రక్రియపై మంకుపట్టుపట్టి ఉన్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు. మూడు రాజధానుల ప్రకటన చేసి ఏడాది గడిచినా పూచిక...
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) డాక్టర్ ఎన్.రమేష్కుమార్ కేంద్ర హోంశాఖ కు రాసిన లేఖ కు సంబంధించిన వ్యవహారంలో సీఐడి విచారణపై అమరావతి హైకోర్టు స్టే విధించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని...
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించే వార్తా కథనాలను పత్రికల్లో ప్రచురించడం, ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 2430 ను సవాలు చేస్తూ హైకోర్టులో...
కరోనా నివారణకు మాస్కులు అడిగిన కేసులో సస్పెండ్ అయిన నర్సీపట్నం ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ రావు కేసులో హైకోర్టు ఆదేశం మేరకు సీబీఐ పోలీసులు రంగంలోకి దిగారు. నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు...
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మరో 44 మందికి నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర హైకోర్టు సుమోటోగా తీసుకున్న ఈ కేసులో ఇప్పటికే 49 మందికి నోటీసులు జారీ చేసిన...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జీలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 49 మందికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. భారత రాజ్యంగంలోని 215 అధికారణం, 1971 కోర్టు ధిక్కరణ చట్టంలోని సెక్షన్ 10,11,12...
సీనియర్ ఐపీఎస్ అధికారి ఎబీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సస్పెన్షన్ను సమర్థిస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు పక్కన పెట్టింది. సస్పెన్షన్ కాలం నాటి జీతభత్యాలను చెల్లించాలని ప్రభుత్వానికి...
అమరావతి నుంచి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని అంశంపై పిటిషన్లు పెండింగ్ లో ఉన్న...
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దేవరకొండ ధనలక్ష్మిపై ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. చిలకలూరిపేట శాసన సభ్యురాలు రజనీ వాయిస్ రికార్డ్...
కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో న్యాయవాదులు తోపులాటకు దిగారు. కోర్టులో విధుల బహిష్కరణ విషయంలో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. 62 రోజులుగా...