ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో ఇటీవల చిరుతలను విడుదల చేసిన విషయం తెలిసిందే. నమీబియా నుంచి విమానాల ద్వారా ఆ చిరుతలను తీసుకువచ్చారు. భారతదేశంలో అంతరించిపోయిన...
భారతదేశం 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో వెల్లడించారు. ఇది దేశ సామర్థ్యాన్ని సూచిస్తున్నదని ఆయన వెల్లడించారు. ప్రపంచంలో భారతీయ వస్తువులకు డిమాండ్...
భారత ప్రధాని నరేంద్ర మోదీ గత ఆదివారం ప్రసంగించిన 68 వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి వీక్షకుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. మునుపెన్నడూ లేనివిధంగా లక్షల సంఖ్యలో ‘అయిష్టతలు’ నమోదుకావడం...
కరోనా సమయంలో నిరుపేదలకు ఆయుష్మాన్ భారత్ వరంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దీని వల్ల కోటి మంది నిరుపేదలు చికిత్స పొందారని ఆయన మన్ కి బాత్ కార్యక్రమంలో వెల్లడించారు. ఆయుష్మాన్...