40.2 C
Hyderabad
May 5, 2024 19: 03 PM

Tag : Maoist leaders

Slider జాతీయం

కరోనా కోరల్లో చిక్కిన వంద మంది మావోయిస్టులు

Satyam NEWS
మావోయిస్టులకు పెద్ద కష్టం వచ్చింది. సుమారు 100 మంది మావోయిస్టులు కరోనా తో పాటు ఇతర అనారోగ్యంతో బాధపడుతున్నారని పోలీసుల సమాచారం. ఛత్తీస్ ఘడ్ లోని దంతేవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాలోని మావోయిస్టులు ఈ...
Slider ప్రత్యేకం

మావోయిస్టుల చెర నుంచి రాకేశ్వర్ సింగ్ విడుదల

Satyam NEWS
అయిదు రోజుల క్రితం.. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజ్ పూర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో దాదాపు 20 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలో ఓ సీఆర్పీఎఫ్...
Slider జాతీయం

బందీ గా ఉన్న పోలీసును అప్పగిస్తాం: మావోల కీలక ప్రకటన

Satyam NEWS
బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని మావోయిస్టు కమిటీ తెలిపింది. దాడి జరిగిన రెండు రోజుల తర్వాత ఆ కమిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.  పెద్ద ఎత్తున...
Slider విశాఖపట్నం

విశాఖ ఉక్కు ఉద్యమానికి మావోల మద్దతు

Satyam NEWS
విశాఖ ఉక్కు ఉద్యమానికి మావోయిస్టులు సంపూర్ణ మద్దతు పలికారు. 32 మంది అమరుల త్యాగానికి నివాళిగా విశాఖ ఉక్కును కాపాడుకోవాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మావోయిస్ట్ ఏఓబి జోనల్ కమిటీ కార్యదర్శి కైలాసం...
Slider ముఖ్యంశాలు

నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యుల అరెస్ట్

Satyam NEWS
ఏడుగురు మావోయిస్టు పార్టీ సభ్యుల్ని అరెస్టు చేసినట్లు ములుగు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. పోలీసులు పామునూరు  అటవీ పాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా నిన్న మధ్యాహ్నం మావోయిస్టులు తారసపడ్డారు. సాయుధులైన...
Slider వరంగల్

సామాన్య ప్రజల పైనే మావోయిస్టుల దాడులు

Satyam NEWS
ఇటీవల కాలంలో ఇన్ఫార్మర్ అనే ముద్ర వేసి చత్తీస్గఢ్ రాష్ట్రంలో 25 మంది అమాయక ఆదివాసీ  ప్రజల ప్రాణాలను మావోయిస్టులు తీశారని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ అన్నారు....
Slider విశాఖపట్నం

కీలక మావోయిస్టు నాయకుడిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు

Satyam NEWS
సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు (ఏసీఎం)  గెమ్మిలి కామేష్ ను విశాఖపట్నంలోని జి.కె. వీధి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి. రంగారావు మాట్లాడుతూ...
Slider ఆదిలాబాద్

తృటిలో తప్పించుకున్న టాప్ మావోయిస్టులు

Satyam NEWS
కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండల అటవీ ప్రాంతంలో పోలీసులకు తారసపడ్డ మావోయిస్టులు తృటిలో తప్పించుకున్నారు. తప్పించుకున్న వారిలో సిపిఐ మావోయిస్టు కీలక సభ్యులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం...