మావోయిస్టులకు పెద్ద కష్టం వచ్చింది. సుమారు 100 మంది మావోయిస్టులు కరోనా తో పాటు ఇతర అనారోగ్యంతో బాధపడుతున్నారని పోలీసుల సమాచారం. ఛత్తీస్ ఘడ్ లోని దంతేవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాలోని మావోయిస్టులు ఈ...
అయిదు రోజుల క్రితం.. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజ్ పూర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో దాదాపు 20 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలో ఓ సీఆర్పీఎఫ్...
బీజాపూర్ ఎన్కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని మావోయిస్టు కమిటీ తెలిపింది. దాడి జరిగిన రెండు రోజుల తర్వాత ఆ కమిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పెద్ద ఎత్తున...
విశాఖ ఉక్కు ఉద్యమానికి మావోయిస్టులు సంపూర్ణ మద్దతు పలికారు. 32 మంది అమరుల త్యాగానికి నివాళిగా విశాఖ ఉక్కును కాపాడుకోవాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మావోయిస్ట్ ఏఓబి జోనల్ కమిటీ కార్యదర్శి కైలాసం...
ఏడుగురు మావోయిస్టు పార్టీ సభ్యుల్ని అరెస్టు చేసినట్లు ములుగు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. పోలీసులు పామునూరు అటవీ పాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా నిన్న మధ్యాహ్నం మావోయిస్టులు తారసపడ్డారు. సాయుధులైన...
ఇటీవల కాలంలో ఇన్ఫార్మర్ అనే ముద్ర వేసి చత్తీస్గఢ్ రాష్ట్రంలో 25 మంది అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలను మావోయిస్టులు తీశారని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ అన్నారు....
సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు (ఏసీఎం) గెమ్మిలి కామేష్ ను విశాఖపట్నంలోని జి.కె. వీధి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి. రంగారావు మాట్లాడుతూ...
కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండల అటవీ ప్రాంతంలో పోలీసులకు తారసపడ్డ మావోయిస్టులు తృటిలో తప్పించుకున్నారు. తప్పించుకున్న వారిలో సిపిఐ మావోయిస్టు కీలక సభ్యులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం...