28.7 C
Hyderabad
May 6, 2024 07: 41 AM

Tag : Mee seava center

Slider ప్రత్యేకం

E-KYC పై పుకార్లు: ఆధార్ కేంద్రాల వద్ద తొక్కిసలాట

Satyam NEWS
రేషన్ కార్డు దారులు E-KYC తప్పనిసరిగా చేసుకోవాలనే నిబంధన పెట్టడంతో తగిన సౌకర్యాలు లేకపోయిన కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  రేషన్ కార్డుదారులు E-KYC తప్పనిసరిగా చేసుకోవాలని.. ఇందుకు ఎలాంటి గడువు లేదని...
Slider మహబూబ్ నగర్

ఆసరా పింఛన్‌ దరఖాస్తులకు రుసుం వసూలు చేయవద్దు

Satyam NEWS
కొత్తగా 57 సంవత్సరాలు దాటిన అర్హులైన పేదవృద్దులందరికీ ఆసరా పింఛన్‌లను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ నరేష్  తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం...
Slider గుంటూరు

50 వేల కుటుంబాలను రోడ్డున పడేసిన జగన్ సర్కార్

Satyam NEWS
రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా మీ సేవ సెంటర్లను మూసేసే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలుగుదేశం పార్టీ నరసరావుపేట అసెంబ్లీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద...
Slider కృష్ణ

మా వద్ద 24 గంటలు ఇసుక సప్లయ్ చేయబడును

Satyam NEWS
మా వద్ద 24 గంటలు ఇసుక సప్లయ్ చేయబడును అంటూ బోర్డులు పెట్టేశారు కొందరు. వారికి  మీ సేవ కేంద్రాల నిర్వాహకులు కొందరు సహకారం అందించారు. మరింకేం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదో పెద్ద బిజినెస్...