ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గందరగోళంలో ఉన్నారని, ఇందుకు కారణం ఎన్నికలు దగ్గర పడటమే అని, ముందస్తుకు వెళ్ళాలా? వద్దా? అనే అంశాన్ని తేల్చుకోలేక పోతున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య...
ముఖ్యమంత్రి జగన్ చిత్తూరు పర్యటన మంగళవారం నిరసనలు, అరెస్టుల మధ్య సాగింది. జగన్ గో బ్యాక్ అంటూ తెలుగు యువత, TNSF, CPI, CPM నాయకులు జగన్ పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. వారిని...
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమాన పనికి సమాన వేతనం, మినిమం టైం స్కేలు అమలు చేస్తామని,అర్హత ప్రమాణాలు ఆధారంగా వీలైంత ఎక్కువ మంది ఉద్యోగులును రెగ్యులర్ చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను...
తుక్కుతో కూడా కుంభకోణం చేయవచ్చని చిత్తూరు విజయా డైయిరీ వ్యవహారంలో నిరూపితం అయ్యింది. కుంభకోణానికి ఏది కాదు అనర్హం అని అధికార పార్టీ ప్రజలకు చాటి చెప్పింది. చిత్తూరు విజయా దైయిరిని అముల్ కు...
మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు ఆశించిన రీతిలో పని చేయడం లేదని ముఖ్యమంత్రి జగన్ చెప్పినా వాస్తవంగా ఆ సంఖ్య అంతకు మించే ఉందని అంటున్నారు. మొత్తం 60 మంది వరకూ మళ్లీ గెలిచే...