Tag : Minister Kishan Reddy

Slider హైదరాబాద్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోలుకోవాలని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు

Satyam NEWS
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కరోనా బారి నుండి త్వరగా కోలుకోవాలని బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి జోగులాంబ జిల్లా ఇంచార్జ్ వెంకట్ రెడ్డి సీ.ఈ. కాలనీ లో...
Slider జాతీయం

త్వరలో జాతీయ రహదారి పనులకు శ్రీకారం: బిజెపి నేతల హర్షం

Satyam NEWS
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల మంజూరు చేసిన జాతీయ రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని నాగర్ కర్నూలు జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కోరారు....
Slider జాతీయం

టూరిజం ప్రాంతాల్లో గో ఉత్పత్తుల విక్రయానికి స్టాల్స్ ఇప్పించాలి

Satyam NEWS
దేశవ్యాప్తంగా ఉన్న టూరిజం ప్రదేశాల్లో గో ఉత్పత్తుల విక్రయానికి స్టాల్స్ ఇప్పించి గో ఉత్పత్తులను ప్రోత్సహించాలని తెలంగాణ గోశాల  ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు మహేష్ ఆగ్రవాల్, అధ్యక్షుడు రాజేశ్వర్ రావుల ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం...
Slider ప్రత్యేకం

భావోద్వేగానికి గురైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Satyam NEWS
దేశానికి సేవ చేసే భాగ్యం అంబర్పేట్, సికింద్రాబాద్ ప్రజలే ఇచ్చారని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం అంబర్పేట్ లో జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు....
Slider వరంగల్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన చింతలపూడి

Satyam NEWS
రామప్ప కట్టడాలకు యునెస్కో గుర్తింపు రావడానికి కృషి చేసినందుకు కేంద్ర పర్యాటక శాఖ క్యాబినెట్ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి కి ములుగు జిల్లా బీజేపీ అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు....
Slider ఆదిలాబాద్

కుంటాల, పోచ్చెర జలపాతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దండి

Satyam NEWS
మరో కాశ్మీరాన్ని తలపించే ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాలను పర్యాటకులను ఆకట్టుకునే విధంగా అభివృద్ధి పరచాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. గురువారం ఢిల్లీలో బిజెపి జిల్లా...
Slider ప్రత్యేకం

పర్యాటక రంగ ప్రాజెక్టులపై కిషన్ రెడ్డిని కలిసిన సత్తిబాబు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా తీర ప్రాంతంలో విస్తృతమైన పర్యాటక రంగ ప్రయోజనాలు ఉన్నందున వాటిపై దృష్టి సారించాలని ప్రముఖ సంఘ సేవకుడు, జిఎన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ముత్యాల సత్యనారాయణ (సత్తిబాబు) కోరారు. ఈ...
Slider ముఖ్యంశాలు

తెలంగాణ న్యాయమూర్తుల సంఖ్య ను పెంచడం హర్షణీయం

Satyam NEWS
తెలంగాణ న్యాయ వ్యవస్థ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి  రవిశంకర్ ప్రసాద్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్...
Slider ముఖ్యంశాలు

సీజన్ చివరి వరకు సీసీఐ కొనుగోళ్లు జరిగేలా చూడాలి

Satyam NEWS
ఆదిలాబాద్  జిల్లాలోని అన్ని సెంటర్లలో  సీసీఐ పత్తి కొనుగోళ్లు  ప్రారంభించడంతో పాటు  సీజన్​ చివరి పంట విక్రయం వరకు సీసీఐ ద్వారా నే కొనుగోళ్లు జరిగేలా చూడాలని  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల...
Slider ముఖ్యంశాలు

ఫ్యాక్ట్ ఫైండింగ్: అసత్య ప్రచారాలే ఢిల్లీ అల్లర్లకు కారణం

Satyam NEWS
కొందరు మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేయడం వల్లే ఢిల్లీలో అల్లర్లు జరిగాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఐఎస్‌బీలో ఏర్పాటు చేసిన ‘ఐడియాస్‌...