27.7 C
Hyderabad
May 14, 2024 03: 23 AM

Tag : MLC Kavitha

Slider నల్గొండ

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలను శనివారం హుజూర్ నగర్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హుజూర్ నగర్ ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో...
Slider కరీంనగర్

కొండగట్టులో రామపూజ స్థూపానికి భూమి పూజ

Satyam NEWS
జగిత్యాల జిల్లా  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఉత్తర ద్వారం ముందు  రూ.90 లక్షల వ్యయంతో నిర్మించనున్న  రామకోటి స్తూపానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత,  మంగళవారం...
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తో సర్పంచ్ ల ఫోరం ప్రతినిధుల భేటీ

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా సర్పంచ్ ల ఫోరం ప్రతినిధులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను హైదరాబాద్ లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. గత ఆరేండ్లుగా గ్రామాల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ, సర్పంచ్ లకు అండగా నిలుస్తున్న...
Slider హైదరాబాద్

సర్వ మతాలకు ప్రాధాన్యతనిచ్చిన సీఎం

Sub Editor
రాష్ట్రంలో అన్నిమతాలకు ప్రాధాన్యతనిచ్చిన ఉన్నతమైన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్ప‌ష్టం చేశారు. ప్రీ క్రిస్ మస్ వేడుకల్లో భాగంగా బోడుప్పల్ లోని చెరిష్ ఫౌండేషన్ లో జరిగిన కేక్...
Slider హైదరాబాద్

సాయిబాబా ఆలయానికి ‌ఐఎస్ఓ సర్టిఫికేట్

Sub Editor
దిల్ సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్సీ ‌కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయిబాబా ఆలయానికి వచ్చిన ఐఎస్ఓ సర్టిఫికేట్ ను ఆలయ కమిటీకి అందజేశారు. భక్తులకు వసతుల కల్పన, ప్రసాదానికి...
Slider కరీంనగర్

బండి క‌రీంగ‌న‌ర్‌కు ఏ సాధించారు?

Sub Editor
బండి సంజయ్ ఎంపీగా గెలిచి రెండు సంవత్సరాలయింద‌ని కరీంనగర్ కి ఇప్పటివరకు ఏం సాధించార‌ని క‌రీంన‌గ‌ర్‌లో జ‌రిగిన‌ మీడియాతో చిట్‌చాట్‌లో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌శ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిల గురించి బండి...
Slider హైదరాబాద్

ఓటింగ్ లో పాల్గొనాలి

Sub Editor
జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ వాసులు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 14లో గల బీయస్ డీఏవీ పబ్లిక్ పాఠశాలలో ఎమ్మెల్సీ కవిత...
Slider హైదరాబాద్

మాజీ ప్రధానికి భారతరత్నప్రకటించాలి

Sub Editor
బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్నప్రకటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీనగర్ లో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, ఎంపీ...