నాగోబా ఆలయాన్ని సందర్శించిన బండారు దత్తాత్రేయ
ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని హిమచల్ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. ప్రత్యేక హెలిక్యాప్టర్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయనకు ఎంపీ సోయం బాపూరావు , జిల్లా కలెక్టర్ సిక్తా...