సిబిఐటి కళాశాల లో నేడు ఘనం గా జాతీయ ఓటర్లు దినోత్సవం జరిగింది. సి బి ఐ టి లో ఎలక్ట్రోల్ లిటరసీ క్లబ్ గత మూడు రోజులుగా వివిధ ఎన్నికల సంబంధిత కార్యక్రమాలను...
జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు పాత్ర పై వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నామని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు సోమవారం ఒక ప్రకటనలో...
ప్రజాస్వామ్యం దేశంలో ఓటు హక్కు ఎంతో కీలకమైందని, ప్రతీ ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకొని మంచి ప్రజా నాయకులను ఎన్నుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఉదయం...
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధమని దీని ద్వారా మనకు నచ్చిన వారిని నాయకులుగా ఎన్నుకునే అవకాశాన్ని భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ కల్పించిందని నల్లగొండ అదనపు ఎస్పీ నర్మద అన్నారు. సోమవారం జాతీయ ఓటర్ల...
ప్రజాస్వామ్య విలువలు, వ్యవస్థ పరిరక్షించపడాలంటే ప్రతి పౌరుడు ఓటు హక్కు కలిగి ఉండటంతో పాటు మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరు ఎల్. శర్మన్ అన్నారు....
సోమవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ నిర్వహించే కార్యక్రమానికి జిల్లా పరిధిలోని అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని నాగర్ కర్నూల్ జిల్లా డిఆర్ ఓ మధుసూదన్ నాయక్ ఒక...