విజయనగరం జిల్లాలో పోలీసు బందోబస్తు మధ్య పంచాయతీ ఎన్నికల పోలింగ్… ప్రారంభమైంది. ఉదయం 6.30కే పోలింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు పార్వతీపురం డివిజన్ లో రెండో విడత జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో...
పంచాయితీ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వారి అభిప్రాయానికి భిన్నంగా అధికార పార్టీ ఏకగ్రీవాల కోసం ప్రయత్నిస్తున్నది. ఏకగ్రీవాలకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని తొలి విడత పోలింగ్...