38.7 C
Hyderabad
May 7, 2024 15: 20 PM

Tag : panchayat polling

Slider విజయనగరం

పోలింగ్ కేంద్రాల వ‌ద్ద మీడియాతో దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌కండి

Satyam NEWS
నాల్గొ విడ‌త పంచాయితీ ఎన్నిక‌ల బందోబ‌స్తు సంద‌ర్భంగా  మొత్తం 296 పంచాయితీల‌లో ఈ నెల 21 పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీస్ బ్యారెక్స్ లో ఎన్నిక‌ల‌లో పాల్గొననున్న సిబ్బంది నుద్దేశించి...
Slider చిత్తూరు

డిప్యూటీ సీఎం కళత్తూరు కలలు కనడం మానేయాలి

Satyam NEWS
స్వంత నియోజకవర్గంలోని వెదురుకుప్పంలో సర్పంచిని పోటీ చేయించలేని డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి జగన్ మోహన్ రెడ్డి ప్రధాని కావాలని కలలుకనడం మానేయాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్...
Slider విజయనగరం

చౌడవాడ ఘటన పునరావృతం కాకుండా చూడండి..

Satyam NEWS
ఇప్పటి వరకు జరిగిన మూడు విడతల పోలింగ్ లో సిబ్బంది కనబర్చిన రీతిలోనే నాల్గో దశ చివరి విడత పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా విధులు నిర్వహించాలని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ తెలిపారు. జిల్లా...
Slider విజయనగరం

ప్ర‌శంసా ప‌త్రం…న‌గ‌దుతో సిబ్బందికి అభినందనలు

Satyam NEWS
రాష్ట్రంలో మూడో విడ‌త పంచాయితీ ఎన్నిక‌ల పోలింగ్,కౌంటింగ్ కూడా ప్ర‌శాంతంగా ముగిసింది. అందుకు కార‌ణం ఎవ్వ‌రంటే..మాత్రం అటు రెవిన్యూ సిబ్బంది ఇటు పోలీసులే. ఎలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా కాస్త ఆల‌స్యం అయినా రెవిన్యూ సిబ్బంది...
Slider విజయనగరం

విజ‌య‌నగ‌రం జిల్లా పోలీసుకు ఎల‌క్షన్ క‌మీష‌న‌ర్ కితాబు

Satyam NEWS
రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ముగిసింది. అదే రోజు అర్ద‌రాత్రి  12 వ‌ర‌కు ఓటింగ్ జ‌ర‌గ‌డం విశేషం. ద‌గ్గ‌రుండీ డీజీపీ అదేశాల మేర‌కు అన్ని జిల్లాల ఎస్పీలు ...
Slider విజయనగరం

అతి పెద్ద పంచాయతీ లో  ఖాకీల హాడావుడి..!

Satyam NEWS
రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ నియోజకవర్గ మైన , అతి పెద్ద పంచాయతీ గ్రామమైన చీపురుపల్లి లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఖాకీ లు అత్యుత్సాహంగా ప్రదర్శించారు. సమీపంలో ని గుర్ల పోలీస్...
Slider విజయనగరం

డ్రోన్ కెమారాతో పోలింగ్ ను పరిశీలించిన ఎస్పీ..!

Satyam NEWS
రాష్ట్ర వ్యాప్తంగా మూడోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలపై ఎస్పీ రాజకుమారీ తన సిబ్బంది తో దగ్గరుండీ ఆయా పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు జిల్లా లోని గుర్ల మండలం...
Slider ముఖ్యంశాలు

పోలింగ్ సందర్భంగా పోలీసులు ఓదార్యం…!

Satyam NEWS
మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా విజయనగరం జిల్లా పోలీసులు ఓటర్ల పట్ల ఔదార్యం ప్రదర్శించారు. ఎప్పీ ప్రత్యేకించి నియమించిన మహిళా సంరక్షణ పోలీసులతో పాటు సిబ్బంది కూడా ఓటర్లు పోలీంగ్ కేంద్రాల...
Slider కర్నూలు

తెలుగుదేశం పార్టీ గెలవడంతో వైసీపీ ఏం చేసిందో తెలుసా?

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి గెలవడంతో అక్కడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భరించలేకపోయారు. దాంతో వారు ఏం చేశారో తెలుసా? పోలింగ్ అధికారులను నిర్బంధించారు. ఈ సంఘటన నంద్యాల ప్రాంతంలోని పాణ్యం  మండలం కౌలూరు...
Slider విజయనగరం

ప్రశాంతంగా పోలింగ్ ముగియడానికి ఎస్పీ వ్యూహం…!

Satyam NEWS
విజయనగరం జిల్లా కు దాదాపు రెండేళ్ల క్రితం వచ్చిన ఎస్పీ రాజకుమారీ హాయాంలో వచ్చిన పంచాయతీ ఎన్నికలను పటిష్టమైన వ్యూహ రచనలు చేసి ప్రశాంతంగా ముగించడంలో విజయం సాధించారు. ఎప్పటికప్పుడు మేన్ ప్యాక్ లో...