పోలింగ్ కేంద్రాల వద్ద మీడియాతో దురుసుగా ప్రవర్తించకండి
నాల్గొ విడత పంచాయితీ ఎన్నికల బందోబస్తు సందర్భంగా మొత్తం 296 పంచాయితీలలో ఈ నెల 21 పోలింగ్ జరగనుంది. ఈ మేరకు విజయనగరం జిల్లా పోలీస్ బ్యారెక్స్ లో ఎన్నికలలో పాల్గొననున్న సిబ్బంది నుద్దేశించి...