హైదరాబాద్ బషీర్ బాగ్ లోని అమరవీరుల స్థూపం వద్ద MCPI(U) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ అమరవీరుల కు నివాళులర్పించారు. అనంతరం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వామపక్ష పార్టీల...
గాలిలోకి పోలీసుల కాల్పులు.. తీవ్ర ఉద్రిక్తత పల్నాడు జిల్లా వినుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత జీవీ ఆంజనేయులుపై అక్రమ కేసు ఎత్తేయాలని కార్యకర్తలు ర్యాలీ నిర్వహించగా.. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు...