వినుకొండలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ
గాలిలోకి పోలీసుల కాల్పులు.. తీవ్ర ఉద్రిక్తత పల్నాడు జిల్లా వినుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత జీవీ ఆంజనేయులుపై అక్రమ కేసు ఎత్తేయాలని కార్యకర్తలు ర్యాలీ నిర్వహించగా.. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు...