తుదిశ్వాస వరకు ప్రజా ఉద్యమాలలో పని చేసి సామాజిక చైతన్యానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన గళాన్ని, కలాన్ని సంధించిన ప్రజా ఉద్యమ వేగుచుక్క గద్దర్ అని టియుడబ్ల్యూజె (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె....
ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. ఐడిఓసి సమావేశ మందిరంలో నిర్వహించిన ‘‘గ్రీవెన్స్ డే’’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్...
అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నల్లకుంట డివిజన్ లోని పాత రామాలయం కాలనీలో పాదయాత్రగా పర్యటించి, ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ కాలనీలో పిల్లలకు ఒక పార్కు...
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలకు సంబంధించి ప్రజల నుండి 67...