తెలంగాణ ఉద్యమంలో తన గళంతో కోట్ల మందిని ఉత్తేజపరిచిన ప్రజా యుద్ధనౌక గద్దర్ మృతి తీవ్ర విచారకరమని అంబర్ పేట నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ పద్మావతి దుర్గాప్రసాద్ రెడ్డి...
తుదిశ్వాస వరకు ప్రజా ఉద్యమాలలో పని చేసి సామాజిక చైతన్యానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన గళాన్ని, కలాన్ని సంధించిన ప్రజా ఉద్యమ వేగుచుక్క గద్దర్ అని టియుడబ్ల్యూజె (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె....
బండెనక బండి కట్టి పదహారు బళ్లు కట్టి కోట్లమంది ప్రజల హృదయాల్లో గూడు కట్టుకుని గుండెల్లో బుల్లెట్ ను దాచుకున్న గాయక బుల్లెట్ ఓ గద్దర్ ఇది గుండె పొరల్లోంచి అగ్నికణాల్లా నిప్పులు కక్కుతూ...
ప్రజా యుద్ధ నౌకగా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటుచేసుకున్న విప్లవ గాయకుడు శ్రీ గద్దర్ (గుమ్మడి విఠల్ రావ్) కన్నుమూశారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని కేంద్ర మంత్రి జి. కిషన్...
ప్రజా గాయకుడు గద్దర్ (74) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొద్దిరోజుల కిందట అమీర్పేటలోని అపోలో స్పెక్ర్టా హాస్పిటల్లో చేరిన గద్దర్ అక్కడే...
ప్రజాగాయకుడు గద్దర్ కొత్త పార్టీ పేరు రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో తన పార్టీ రిజిస్ట్రేషన్ గురించి గద్దర్ మాట్లాడారు. అంతకుముదు తెలంగాణ, ఏపీ...
మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయ మని మాజీ జిహెచ్ఎంసి స్టాడింగ్ కౌంసిల్ మెంబర్, మాజీ బి ఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి గొల్లూరి అంజయ్య అన్నారు. బుధవారం స్వాతంత్ర్య...