కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల క్లస్టర్ రైతు చైతన్య వేదికను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ రైతులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనాతో చాలా రోజులుగా...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల కేంద్రంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను హుజుర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ సైదిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో...
హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి రైతు వేదికకు నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ...
రైతును రాజు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని నకిరేకల్ శాసనస భ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో 22 లక్షల...