37.2 C
Hyderabad
April 26, 2024 19: 03 PM
Slider నల్గొండ

రైతు వేదిక పనులను వేగవంతం చేయండి

#Raitu Vedika

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల కేంద్రంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను హుజుర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి సోమవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎంఎల్ఏ సైదిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో నిర్మిస్తున్న  రైతువేదిక పనులను వేగవంతం చేయాలని, సాధ్యమైనంత త్వరగా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ZPTC జగన్ నాయక్,  మఠంపల్లి పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ కొండానాయక్, TRS నాయకులు గుండా బ్రహ్మారెడ్డి, నేరేడుచెర్ల  వైస్ ఎంపీపీ తాళ్లూరి  లక్మినారాయణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఐసోలేషన్ రూల్ మఠాష్: మా సారు దేవుడు కరోనా అంటుకోదు

Satyam NEWS

నరసరావుపేటలో వైసిపి ఆధ్వర్యంలో భోగి మంటలు

Satyam NEWS

పటిష్టమైన విదేశాంగ విధానంతో భారత్ ముందుకు….

Satyam NEWS

Leave a Comment