కొనిజర్ల మండల కేంద్రం సమీపంలోని రాష్ట్రీయ ప్రధాన రహదారిలోని పెట్రోల్ బంకు వద్ధ లారీ కారు ఢీకొనడంతో భార్య, భర్త కుమారుడు తోసహ ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. హైదరాబాద్ లో ప్రైవేట్ ఫార్మసీ...
జమ్ములోని ఝజ్జర్ కోట్లి వంతెనపై నుంచి లోతైన లోయలో పడిన బస్సు ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 55 మంది గాయపడ్డారు. అమృత్ సర్ నుంచి కత్రా వెళ్తున్న బస్సు లోతైన లోయలో...
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే చిలిపి చెట్ మండలం రహీంగూడ తండాకు చెందిన రవి నాయక్ నర్సాపూర్లో జరిగే ఓ వివాహ కార్యక్రమానికి తన భార్య...
మరికొద్ది గంటల్లో అమెరికా వెళ్లాల్సిన ఓ యువతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. విజయవాడ నుంచి కారులో హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరణం పద్మా నాయుడు...
ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గించవచ్చని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శనివారం ఐ. డి. ఓ. సి. కాన్ఫరెన్స్ మీటింగ్ హల్ లో రహదారి భద్రత...
పెద్దపెల్లి జిల్లా మంథని నుండి కాటారం వెళ్లే రహదారిపై బట్టుపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం రోజు ఒక ఇసుక లారీ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలంలో స్థానికులు తెలిపిన...
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పరిధిలోని మైనూరు గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలవ్వగా మరొకరికి గాయాలు అయ్యాయి. దోతీ గ్రామానికి చెందిన రాజు పటేల్, మటo బసప్ప...
రాయదుర్గం పీఎస్ పరిధిలో తీవ్ర విషాద ఘన జరిగింది. రాయదుర్గం పీఎస్ పరిధిలోని చిత్రపురి కాలనిలో జరిగిన ఈ విషాద సంఘటనలో అనూహ్యంగా ఒక బాలుడు మరణించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన...
ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. చినగంజాం మండలం సోపిరాలలో మహాశివరాత్రి సందర్భంగా శివుని దర్శించుకునేందుకు వీరంతా వెళ్లారు. రాత్రి 11:30 దాకా శివరాత్రి సందర్భంగా...
ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకునే సమయంలో మృత్యువు అతన్ని ఆవహించింది. చెరకు ట్రాక్టర్ రూపంలో అతన్ని మృత్యువు తన ఒడికి చేర్చుకుంది. ఈ హృదయ విధారక ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి...