విజయనగరంలో సేవా భారతి అధ్వర్యంలో రేషన్ కిట్ల పంపిణీ
ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన సేవా భారతి కరోనా సమయంలో నిత్యావసర సరుకులను పంఫిణీ కి శ్రీకారం చుట్టింది. సమాజంలో అన్ని వర్గాల వారు ఈ కరోనా విపత్కర సమయంలో ఇబ్బందులు పడటాన్ని గుర్తించిన...