ఫుడ్ పాయిజనింగ్ విద్యార్ధుల్ని పరామర్శించిన షబ్బీర్ అలీ
మాచారెడ్డి మండలం భవానిపేట ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థకు గురై కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ మంత్రి షబ్బీర్ అలీ నేడు పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం...