27.7 C
Hyderabad
May 12, 2024 03: 58 AM

Tag : Shabber Ali

Slider నిజామాబాద్

భారత్ జోడో యాత్ర చరిత్రాత్మకం: షబ్బీర్ అలీ

Satyam NEWS
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చరిత్రాత్మకమని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. దానికి కొనసాగింపుగానే హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టడం జరుగుతుందన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్...
Slider ముఖ్యంశాలు

గజం భూమి ఉన్నా రాసిచ్చేస్తా: స్పష్టం చేసిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ

Satyam NEWS
మాస్టర్ ప్లాన్ రద్దయ్యే వరకు రైతులతో కలిసి ఉద్యమిస్తామని వెల్లడి కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదా గ్రామాల్లో తన పేరున గాని, తన కుటుంబ సభ్యుల పేరున గాని గజం భూమి ఉన్నా రైతులకు...
Slider నిజామాబాద్

మాస్టర్ ప్లాన్ లో మీ పాత్ర ఏంటి..?

Satyam NEWS
వివరణ ఇవ్వాలని షబ్బీర్ అలీని కోరిన ఇండస్ట్రియల్ జోన్ బాధిత రైతులు ‘కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో మీ పాత్ర ఉందని అంటున్నారు. ఈ విషయంపై మీరు వివరణ ఇవ్వాలి.. మీ పాత్ర లేకపోతే...
Slider నిజామాబాద్

క్రైస్తవులకు షబ్బీర్ అలీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

Satyam NEWS
క్రైస్తవులకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ శుభకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయని పేర్కొన్నారు. ఏసుక్రీస్తు శాంతి, కరుణ, సహనం, ప్రేమ విలువలను ప్రపంచానికి చాటారన్నారు. ఒక వైపు శాస్త్ర,...
Slider ప్రత్యేకం

షబ్బీర్ అలీ భూములు బెదిరించి కబ్జా చేసినవి కాదు

Satyam NEWS
మాజీ మంత్రి షబ్బీర్ అలీ భూములు బెదిరించి కబ్జా చేసినవి కాదని, బాజాప్త డబ్బులు పెట్టి కొన్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. గురువారం షబ్బీర్ ఆలీకి చెందిన భూములపై బీజేపీ నేత కాటిపల్లి వెంకట...
Slider నిజామాబాద్

మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే అగ్నిగుండమే

Satyam NEWS
రైతుల నోట్లో మట్టి కొడుతూ.. వారి భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే కామారెడ్డి అగ్నిగుండమే అవుతుందని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి...
Slider నిజామాబాద్

ఎమ్మెల్సీ టికెట్ అమ్ముకున్న వ్యక్తి నాపై ఆరోపణలు చేయడమా..?

Satyam NEWS
బీజేపీ నేత వెంకట రమణారెడ్డిపై షబ్బీర్ అలీ ఫైర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే అమ్ముకొని సింగల్ గా వెళ్లి నామినేషన్ విత్ డ్రా చేసుకున్న వ్యక్తి  మాస్టర్ ప్లాన్ విషయంలో నాపై...
Slider ముఖ్యంశాలు

ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ప్రగతి భవన్ ముట్టడి

Satyam NEWS
15 రోజుల్లో పెండింగులో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు విడుదల చేయకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలో...
Slider నిజామాబాద్

మాస్టర్ ప్లాన్ విషయంలో ఇద్దరూ తోడుదొంగలే

Satyam NEWS
కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ విషయంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇద్దరు తోడు దొంగలేనని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. నూతన మాస్టర్...
Slider ప్రత్యేకం

20 లక్షల ఎకరాల అసైన్ భూమిపై కేసీఆర్ కన్ను పడింది

Satyam NEWS
రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల అసైన్ భూమిపై కేసీఆర్ కన్ను పడిందని, కామారెడ్డి ప్రాంతంలో 8 వేల ఏకరాలలో రోడ్లు వేసుకుని టిఆర్ఎస్ బ్రోకర్లు అమ్ముకోవాలని చూస్తున్నారని మాజి మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు....