32.2 C
Hyderabad
May 16, 2024 13: 49 PM

Tag : Social Media

Slider సినిమా

సోషల్ మీడియా లో హల్ చల్  చేస్తున్న మంచు విష్ణు ‘గోలీ సోడా వే’

Satyam NEWS
డైనమిక్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య దర్శకుడు. భారీ తారాగణం, బడా సాంకేతిక...
Slider ప్రత్యేకం

విజయసాయి రెడ్డిని సోషల్ మీడియా బాధ్యత నుంచి తప్పించిన జగన్

Satyam NEWS
కీలక బాధ్యతల నుంచి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డిని తప్పిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇప్పటి వరకూ విజయసాయిరెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఉంటూ వైసీపీ అనుబంధ సంఘాల బాధ్యతను,...
Slider ప్రత్యేకం

Target Satyakumar: తమ నీడను చూసి తామే భయపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు

Satyam NEWS
‘విభజించు పాలించు’ అనేది బ్రిటీష్ వాడి సిద్ధాంతం. ‘బెదిరించు లొంగదీసుకో’ అనేది ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారమే బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ను తాజాగా...
Slider కడప

సోషల్ మీడియా లో అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు

Satyam NEWS
సోషల్ మీడియా లో అవాస్తవాలు ప్రచారం చేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కడప జిల్లా ఎస్.పి కె.కె.ఎన్ అన్బురాజన్ హెచ్చరించారు. ఈ  మేరకు గురువారం జిల్లా ఎస్పీ పత్రికా...
Slider జాతీయం

సోషల్ మీడియానే నిజమని నమ్ముతున్న ఇండియా

Satyam NEWS
భారత్‌లో కచ్చితమైన సమాచారం తెలుసుకొనేందుకు, తమకు తెలిసిన విషయాన్ని రూఢీ చేసుకొనేందుకు 54% మంది ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లనే ఆశ్రయిస్తున్నారు. ఈ శాతం మెక్సికో, దక్షిణాఫ్రికాలో 43%గా ఉంది. బ్రిటన్‌లో మాత్రం ఇది కేవలం...
Slider ముఖ్యంశాలు

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు

Satyam NEWS
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ, అసత్య ప్రచారాలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఏపీ సీఐడీ హెచ్చరించింది. సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న సీఐడీ...
Slider ప్రపంచం

ఫేస్‌బుక్ సంచలన నిర్ణయం.. వెయ్యికి పైగా గ్రూప్లు బ్యాన్

Sub Editor
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్​బుక్​ సంచలన నిర్ణయం తీసుకుంది. విద్వేషాలు రెచ్చగొట్టే 1000కి పైగా తీవ్రవాద, సామాజిక ఉద్యమాల గ్రూపులను బ్యాన్​ చేసింది. ఆయా గ్రూప్​లను ప్రమాదకరమైన వ్యక్తులు, సంస్థల జాబితాలో చేర్చింది. అమెరికా...
Slider జాతీయం

ఓటిటి, షోషల్ మీడియాపై కేంద్రం ఆంక్షలు ఇవే

Satyam NEWS
ఓటిటి, షోషల్ మీడియాపై మూడు అంచెల నియంత్రణ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ఐటీ, కేంద్ర టెలికాం  శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఓటిటి లో ఐదు అంశాలను బ్లాక్ చేస్తూ...
Slider హైదరాబాద్

హోరెత్తిస్తున్నసోష‌ల్ మీడియా

Sub Editor
ఈ నేప‌థ్యంలో అధికార టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ ఇత‌ర పార్టీలు సోష‌ల్ మీడియాను న‌మ్ముకొని నిజాలు కొద్దిగా ఉంటే, అబ‌ద్దాలు ఎక్కువ‌గా ప్ర‌సార‌మ‌య్యే సోష‌ల్ మీడియాను న‌మ్ముకున్నాయ‌నే చెప్పొచ్చు. కాగా సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న...
Slider జాతీయం

మతకలహాలు సృష్టించే ఫేక్ వార్తలను కట్టడి చేయాలి – Fake news in social media telugu

Satyam NEWS
సోషల్ మీడియా ద్వారా ఫేక్ వార్తలు, విద్వేషాన్ని రగుల్చే వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలను సవరించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. వినీత్ జిందాల్ అనే న్యాయవాది...