కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా (సామాజిక మాధ్యమాల) పోరాటం చేయాలని టిపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకోసం 28వ తేదీ గురువారం ఉదయం 11 నుంచి 2 గంటల వరకు కాంగ్రెస్...
ముఖ్యమంత్రిపై అనుచితమైన పోస్టింగులు చేసిన ఒక ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేశారు. ఎపి స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేస్తున్న ఎం.వి.విద్యాసాగర్ తన మొబైల్ వాట్సాప్ గ్రూపుల్లో...
(సత్యం న్యూస్ ప్రత్యేకం) కోవిడ్-19 మహమ్మారి దెబ్బ కు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల కుటుంబాలు ఇళ్ళకే పరిమితమైన పరిస్థితి నెలకొంది. అందివచ్చిన విరామ సమయంలో అధికశాతం ప్రజలు ఇంటర్నెట్ ఆధారిత సమాచార సాధనాలపై ఆధారపడటం...
సోషల్ మీడియాలో జరిగిన తప్పుడు ప్రచారాన్ని నిజమని నమ్మిన ప్రధాన స్రవంతి మీడియా వార్తలుగా ప్రచురించగా వాటి ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసి తప్పులో కాలేశారు. హైదరాబాద్...
కరోనా ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ఎంతో ముందు చూపుతో తెలుగు వారి ప్రాణాలను కాపాడిన హీరో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సంఘీభావం తెలుపుదామనే నినాదానికి కడప జిల్లాలో పెద్ద ఎత్తున స్పందన...
ఒకప్పుడు ఈ దేశంలో అంటరానితనం, మహిళల విద్యను అడ్డుకోవడం లాంటి దురాచారాలు ఉండేవి. అలా ఏళ్లతరబడి జరిగింది. కొందరు మహానుభావులు జన్మించారు. అలాంటి దురాచారాలపై పోరాటం చేశారు. అక్కడ నుంచి కొంత మేరకు పురోగమించాం....