34.7 C
Hyderabad
May 5, 2024 02: 29 AM

Tag : tirumala

Slider ఆధ్యాత్మికం

తిరుమలలో భక్తుల రద్దీ

Bhavani
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 76,254 మంది భక్తులు...
Slider చిత్తూరు

బోనులో చిక్కిన చిరుతపులి

Bhavani
తిరుమల లో బాలుడి పై దాడి చేసి గాయపరిచిన చిరుతపులి ని అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. రెండు రోజుల అటవీశాఖ అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. చిరుతపులి తిరుమల నడక దారి లో...
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో మరింత పెరిగిన భక్తుల రద్దీ

Bhavani
తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వీకెండ్ కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 24 గంటల సమయం...
Slider ఆధ్యాత్మికం

తిరుమలలోకొనసాగుతున్న భక్తుల రద్దీ

Bhavani
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 27 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 75,227 మంది భక్తులు...
Slider ఆధ్యాత్మికం

తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం 

Satyam NEWS
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరుగనుంది. అభిషేకాలు, పంచామృత స్న‌ప‌న‌తిరుమంజ‌నాల కార‌ణంగా శ్రీదేవి, భూదేవి, శ్రీ‌ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తులు అరిగిపోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకునేందుకు వైఖాన‌సాగ‌మోక్తంగా నిర్వ‌హించే ఉత్స‌వ‌మే జ్యేష్ఠాభిషేకం. ప్రతి...
Slider ఆధ్యాత్మికం

శ్రీవారి దర్శనం  పరమానందం

Murali Krishna
తిరుమల శ్రీవారిని  దాదాపు 400 మంది అంధ విద్యార్థులు, ప్రత్యేక ప్రతిభావంతులు తమ దివ్యనేత్రాలతో దర్శనం చేసుకుని ఆనంద పరవశులయ్యారు.  హైదరాబాద్ కు చెందిన శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో...
Slider చిత్తూరు

డిసెంబరు నాటికి తిరుమలలో ఆటోమేటిక్ లడ్డూ యంత్రాల ఏర్పాటు

Bhavani
తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబరు నాటికి రూ 50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే టాప్ 1...
Slider ఆధ్యాత్మికం

నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు

Murali Krishna
తిరుమలలో నిర్మించిన నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు ప్రారంభంకానుంది. ఉదయం 9 గంటల నుండి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, గోమాత ప్రవేశం, గోపూజ, సుదర్శన హోమం...
Slider చిత్తూరు

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

Bhavani
తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వారు నేడు సప్త వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అందులో భాగంగా ఈ ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు. మలయప్పస్వామిని...
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

Murali Krishna
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరుమాఢ వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు సప్తవాహనాలపై దర్శనమివ్వనున్నారు. మలయప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద...