Tag : TRS Party

Slider నల్గొండ

ప్రజా సంక్షేమ కోసమే టి.ఆర్.యస్ పార్టీ

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామానికి చెందిన TDP పార్టీ  వార్డు నెంబర్ కర్నే సైదిరెడ్డి నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి  సమక్షంలో టి.ఆర్.యస్ పార్టీలో చేరారు. ఈ...
Slider మహబూబ్ నగర్

మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యం

Satyam NEWS
గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు తెలిపారు. కల్వకుర్తి మండల పరిధిలోని జీడిపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన హైమాస్ట్ లైట్లు ఎంపీ...
Slider నల్గొండ

ఉన్నత చదువులు చదివి సొంత ఊరుకు తరలివచ్చి….

Satyam NEWS
ఉన్నతమైన చదువులు చదివి, విదేశాలలో విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని సొంత ఊరుకు తరలివచ్చింది ఆమె. ఉన్న ఊరు కన్నతల్లితో సమానమని, సేవే లక్ష్యంగా భావించి తన సొంత ఊరును, ప్రాంతాన్ని,అభివృద్ధి చేయాలనే ధృడ లక్ష్యంతో...
Slider హైదరాబాద్

పేద ప్రజలకు అండగా ఉండేది టీఆర్ఎస్ ప్రభుత్వమే

Satyam NEWS
కేసీఆర్ ఆధ్వర్యలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ నల్లకుంట డివిజన్ అంబర్ పేట్ కు చెందిన సీనియర్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నలకుంట డివిజన్ లోని ...
Slider హైదరాబాద్

పేకాడుతూ దొరికిపోయిన టీఆర్ఎస్ కార్పొరేటర్

Satyam NEWS
అసలే లాక్ డౌన్ సమయం. విపరీతంగా ఖాళీ సమయం ఉంది ఏం చేయాలి అనుకున్నాడు ఆ కార్పొరేటర్. డబ్బులు పెట్టి పేకాడుతున్నాడు. ఎస్ ఓ టీ పోలీసులు రైడ్ చేయగానే అడ్డంగా బుక్కయిపోయాడు పాపం....
Slider నిజామాబాద్

ఎంపి అరవింద్ పై నిరసనగా టీఆర్ఎస్ లో చేరిన బిజెపి నేతలు

Satyam NEWS
పసుపు బోర్డు ఏర్పాటుపై కప్పదాటు వైఖరి అవలంబిస్తున్న నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అర్వింద్ చర్యలకు నిరసనగా బిజెపి నుంచి నేతలు నిష్క్రమిస్తూనే ఉన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో...
Slider హైదరాబాద్

పేదలకు నిత్యావసరాలు పంచిన టీఆర్ఎస్ నేత

Satyam NEWS
లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు టీఆర్ఎస్ నాయకులు సాయం చేస్తున్నారు. హైదరాబాద్ లోని అంబర్ పేట్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు ఇ విజయకుమార్ గౌడ్ నేడు చెన్నారెడ్డి నగర్ లో...
Slider మహబూబ్ నగర్

కొడుకును అడ్డుకున్నందుకు పోలీసులతో ఎంపీ గొడవ

Satyam NEWS
లాక్ డౌన్ సమయంలో పోలీసులు ఎంతో మానసిక వత్తిడితో కూడా విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి వారికి మేమున్నాం అంటూ ఎంతో మంది సహాయం చేస్తున్నారు. కొందరు తిండి ఇస్తున్నారు మరి కొందరు మజ్జిగ ఇస్తున్నారు....
Slider హైదరాబాద్

భౌతిక దూరం పాటించే వారికి చల్లని మజ్జిగ

Satyam NEWS
రేషన్ షాపుల వద్ద నిత్యావసర వస్తువులు తీసుకునే సమయంలో భౌతిక దూరం పాటించాలని టి.ఆర్.యస్ పార్టీ సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్ కోరారు. నల్లకుంట డివిజన్ లో రేషన్ షాపుల వద్ద భౌతిక...
Slider హైదరాబాద్

రేషన్ తీసుకునేటప్పుడు సామాజిక దూరం పాటించాలి

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ సరకులను తీసుకునే క్రమంలో తప్పకుండా సామాజిక దూరం పాటించాలని టి.ఆర్.యస్ పార్టీ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ కోరారు. హైదరాబాద్ నల్లకుంట డివిజన్ లోని సంజీవయ్య నగర్...