29.7 C
Hyderabad
May 2, 2024 05: 49 AM

Tag : TRS Party

Slider హైదరాబాద్

ముస్లింలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Satyam NEWS
పాకిస్తాన్ నుంచి వచ్చినా, రాజస్థాన్ నుంచి వచ్చినా మిమ్మల్ని ఎవరూ వెళ్లగొట్టలేరు. మేం మీకు అండగా ఉంటాం అంటూ హైదరాబాద్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను వివాదం రేపుతున్నాయి....
Slider కరీంనగర్

కరీంనగర్ మేయర్ గా యాదగిరి సునీల్ రావు

Satyam NEWS
కరీంనగర్ లో బిజెపి ఆటలు కట్టిస్తూ టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. కరీంనగర్‌ కార్పొరేషన్‌లోని మొత్తం 60 డివిజన్లకుగాను 33 డివిజన్లను  గెల్చుకుని టీఆర్‌ఎస్‌ ఇక్కడ అధిక్యం సాధించింది. బీజేపీ ఇక్కడ కేవలం 13 స్థానాలకే...
Slider మహబూబ్ నగర్

జడ్జిమెంట్: హంగ్ మునిసిపాలిటీలన్నీ గులాబి కే

Satyam NEWS
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో హంగ్ గా అవతరించిన అన్ని మున్సిపాలిటీలలోనూ టిఆర్ఎస్ పాగా వేసింది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన 10 మంది కౌన్సిలర్లు, టిఆర్ఎస్...
Slider తెలంగాణ

టిఆర్ఎస్ కూడా మత ఛాందసవాద పార్టీనే

Satyam NEWS
ముఖ్యమంత్రి కేసీఆర్, మజ్లీస్ పార్టీ ముస్లిం యాక్షన్ కమిటీ వాదనకు బహిరంగంగా మద్దతు తెలుపడంతో టీఆరెస్ పార్టీ కూడ  మజ్లీస్ పార్టీ లాగ మత చాందసవాద రాజకీయపార్టీగా వ్యవహరిస్తోందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి...
Slider ప్రత్యేకం

నో ఛేంజ్: మహిళా అధికారికి ఎమ్మెల్యే భర్త బెదిరింపు

Satyam NEWS
పోలీసుల తీరు మారుతుందని ఆశించడం తప్పే. అధికారంలో ఉన్నవారికి అడుగులు మడుగులొత్తే బుద్ధి మారే అవకాశమే లేదు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ కు చెందిన ఒక మహిళా అధికారికి ఆలేరు లో బాల్య...
Slider మహబూబ్ నగర్

సీనియర్ కార్యకర్త పాడె మోసిన జూపల్లి కృష్ణారావు

Satyam NEWS
చిన్నంబావి మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకట్రామిరెడ్డి అనారోగ్యం తో నిన్న మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి...
మెదక్

దుబ్బాక జర్నలిస్టుల డబుల్ బెడ్రూంలకు భూమి పూజ

Satyam NEWS
సిద్దిపేట జిల్లా దూబ్బాక పట్టణ కేంద్రంలోని మణికంఠ వెంచర్ వద్ద దుబ్బాక జర్నలిస్టులకు రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి  డబుల్ బెడ్రూమ్ లకు భూమీ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు....
Slider వరంగల్

పల్లెప్రగతితో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు

Satyam NEWS
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు రావడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తింపు అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పల్లె ప్రగతి పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన 30 రోజుల...