టీఎస్పీఎస్సీ గ్రూప్-1 తుది కీ ప్రకటించింది. ప్రాథమిక కీపై అభ్యంతరాల నేపథ్యంలో సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష అక్టోబరు 16న జరిగింది. ప్రాథమిక కీని కమిషన్...
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్షకు మొత్తం అభ్యర్థుల్లో 75 శాతం మంది హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,019 కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొత్తం 3.80 లక్షల మంది అభ్యర్థులకు గాను...
గ్రూప్-1 ప్రిలిమినరి పరీక్ష భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. పరీక్ష నిర్వహణకు 23 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 23 పరీక్షా కేంద్రాల్లో 8851 మంది అభ్యర్థులు...
ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందిన వెంటనే జాబ్ నోటిఫికేషన్లను జారీ చేయడానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సిద్ధమవుతోంది. దీనికి అవసరమైన అన్ని చర్యలను అధికారులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సిలబస్ ను...
నిరుద్యోగికి ఒకేసారి రెండు ఉద్యోగాలు వస్తే? ఉన్నత ఉద్యోగంలోనే చేరుతాడు. తర్వాత వచ్చిన చిన్న ఉద్యోగంలో చేరడు. లేదా చిన్న ఉద్యోగంలో ఉండి పెద్ద ఉద్యోగం రాగానే అందులోకి షిఫ్ట్ అవుతాడు. అప్పుడు ఆ...